స్వాతంత్ర్యం వచ్చాక జాతీయ కాంగ్రెస్ ని రద్దు చేయమని గాంధీ గారు చెప్పారు.భారత దేశాన్ని కులాల పేరిట ...మతాల పేరిట విడదీయటానికి లౌకికవాదం ముసుకు వేసుకున్న నెహ్రూ కుటుంభం అందుకు ఒప్పుకోలేదు ...తల్లి నుంచి బిడ్డని వేరు చేయటం ...., పంట పొలాన్ని సవుడు పొలం గా మార్చ గలటం ...,ప్రాణ స్నేహితులను .... బద్ద శత్రువులు అయ్యేలా చేయటం .... కాంగ్రెస్ కి... ఆ విష వృక్షం కింద పెరిగిన... ఇంకా పెరిగిపోతూనే ఉన్న ఈ కపట ఖద్దరు వేసుకున్న గోతికాడ నక్కలకి తెలిసినంత ... మరెవ్వరికి తెలీదు..
గాడ్సే గాంధీ గారిని ఒక్కసారే చంపాడు (అట ) ... కాని ఈ కాంగ్రెస్ వాళ్ళు ప్రతి క్షణం ఇంకా చంపుతూనే ఉన్నారు... క్షమించు మహాత్మ ....
99. 9 % నాయకులూ ఎలాగు పనికి మాలిన వాళ్ళే ....మరి ప్రజలు అంతే ఉన్నారు..
దైర్యం లేని చోట విజయం లేదు ... అభివృద్ధి లేదు ....
ఎన్నికల్లో డబ్బు పంచేవాడు ఎలాగు ఎదవే .. మరి తీసుకుంటున్న జనాన్ని ఏమనాలి ....
అలా పంచే వాడి ఇంట్లో ఏమన్నా కామదేనువు ఉందా ...వేలు ..లక్షలు ..కోట్లు అడగానే ఇవ్వతానికి...
ఒక్క రోజు పంచిన డబ్బు .... 4 సంవత్సరాల 364 రోజులకి అవినీతి పరుడుగా బతకటానికి మనమే అధికారం ఇస్తున్నాము.
ఇంకా వాడిని అనటం ఎందుకు ... నీకు కులం కావాలి. మతం కావాలి ... కాని జాతీయత వద్దు ... భారతీయత అంతకంటే వద్దు.
జాతీయ జెండాని రూపొందించిన పింగలి వెంకయ్య గారి గురించి ఎంతమంది నాయకులకు తెలుసు. విగ్రం పెడితే ఆయన విగ్రహం పెట్టాలి..
ప్రతి అడ్డమైన వాడివి పెట్టటం ... ఎవడో ఏదో చేసాడు అని ... పాలాబిషేకం చెయ్యటమ్..
ఒక్కడన్న వయసుకు తగ్గ పనులు చేస్తున్నాడా ?...
-
శ్రీనివాస్ కళ్యాణపు
Please Select
-
►
2010
(
9
)
- మార్చి 2010 ( 4 )
- ఏప్రిల్ 2010 ( 4 )
- మే 2010 ( 1 )
-
▼
2013
(
5
)
- ఆగస్టు 2013 ( 4 )
- సెప్టెంబర్ 2013 ( 1 )
కామెంట్లు లేవు :
కామెంట్ను పోస్ట్ చేయండి